close
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,25,269 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగం
Image

ఆంధ్రుల గురించిన మొదటి ప్రస్తావన సా.శ.పూ 1500-800 మధ్య కాలానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారని, రామాయణంలో దండకారణ్యం ప్రస్తుత ఆంధ్ర–ఒడిశా ప్రాంతం అని భావిస్తున్నారు. బౌద్ధ జాతక కథల్లో ఆంధ్రపథం, ఆంధ్రనగరి పేర్లతో ఆంధ్ర దేశం ప్రస్తావన ఉంది. చంద్రగుప్త మౌర్యుడు సా.శ.పూ 322 తర్వాత ఆంధ్రదేశంపై అధిపత్యం సాధించాడు. మెగస్తనీస్ ప్రకారం ఆంధ్రుల వద్ద బలమైన సైన్యం, 30 నరదుర్గాలు ఉన్నాయి. అశోకుని శాసనాల్లో ఆంధ్రులు “రాజవిషయం”లో భాగమని, ఈ కాలంలో బౌద్ధం, ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది ఆంధ్రుల ఏకీకరణకు పునాది పడింది. మౌర్యుల సామంతులుగా ఉన్న శాతవాహనులు మౌర్య పతనానంతరం విశాల సామ్రాజ్యం నిర్మించి, ప్రతిష్ఠానపురం, ధరణికోట (అమరావతి), వేంగి వంటివి ముఖ్య కేంద్రాలుగా చేసుకున్నారు. శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడు, రెండవ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి రాజుల కాలంలో సుదీర్ఘ పాలన, గంగా నది వరకు రాజ్యం విస్తరించింది. వీరు శక–క్షత్రపులపై విజయాలు సాధించారు. శాతవాహనుల కాలంలో తీరాంధ్ర–కళింగ తీరంలో సముద్ర వాణిజ్యం, చేతిపనులు, బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విహారాలు, గాధాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ వంటి గ్రంథాలు, నాగార్జునుడి మహాయాన బౌద్ధం ప్రాముఖ్యత పొందాయి. మహానది, గోదావరి మధ్య ప్రాంతం కళింగ దేశమని, ఇది నేటి ఉత్తరాంధ్ర–ఒడిశా భాగాలను కలగలిసినది. ఖారవేలుడు వంటి ఛేది వంశ రాజులు కళింగాన్ని మళ్లీ స్వతంత్రంగా చేసి, పుష్యమిత్రునిపై యుద్ధాలు చేసి, మౌర్యులు తీసుకెళ్లిన జైన విగ్రహాలను తిరిగి తెప్పించారు. తీరాంధ్రలోని పిథుండ నగరం ధ్వంసం వంటి ఘటనల వల్ల ఆంధ్రకు నష్టం జరిగింది. ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి, శాతవాహనులు, తరువాత మాఠరులు, వాసిష్ఠులు, పృథ్వీమూల మహారాజు వంటి స్థానిక రాజవంశాలు పిష్ఠపురం మొదలైన ప్రాంతాలను పాలించాయి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... రేడియో భానుమతిగా పేరు గాంచిన పసుమర్తి భానుమతి ఆకాశవాణి తొలి మహిళా అనౌన్సరుగా పేరు గాంచారనీ!
  • ... తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, హోసూరులోని కెనిల్వర్త్ కోట ఇంగ్లండు లోని కెనిల్వర్త్ క్యాజిల్ ని పోలిన నిర్మాణమనీ!
  • ... గర్హా రాజ్యం మధ్య భారతదేశంలో గోండు ప్రజలు స్థాపించిన రాజ్యమనీ!
  • ... శ్రీవైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలలాగా అభిమాన్య క్షేత్రాలు కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలనీ!
  • ... ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి రాణి కిత్తూర్ చెన్నమ్మ సమాధి బైల్‌హోంగల్ లో ఉందనీ!
చరిత్రలో ఈ రోజు
జూలై 2:
Image
ఈ వారపు బొమ్మ
చేపల చెరువులో నీటి శుద్ధికోసం ఏరేషన్ వ్యవస్థ

చేపల చెరువులో నీటి శుద్ధికోసం ఏరేషన్ వ్యవస్థ

ఫోటో సౌజన్యం: ఐ.మహేష్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.